తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికే గేట్వేగా తెలంగాణ: ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భద్రతా దళాల కవాతు,…